అప్పడు.. ఇప్పుడు కూడా ఈ విషయం వైరల్ అవుతూ ఉంటుంది. ఈక్రమంలోనే రాజేంద్ర ప్రసాద్ తో పాటు.. ఆహీరోయిన్ కూడా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు.. రజినీ.
తెలుగు సినిమాల్లో అది కూడా రాజేంద్ర ప్రసాద్ తో ఎక్కువ సినిమాల్లో నటించిన ఈ సీనియర్ తార.. రానురాను సినిమాలకు దూరం అయ్యింది. అయితే అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ రజినీ ప్రేమలో పడ్డారని..రూమర్లు గట్టిగా వినిపించాయి.
Also Read: ఐశ్వర్య రాయ్ కి వింత వ్యాధి,