ఈ చిత్రంతోనే రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా మధ్య ప్రేమ చిగురించింది అని.. రాజ్ తరుణ్ తనని పక్కన పెడుతున్నాడని లావణ్య ఆరోపించింది. తమ చిత్రం కోసం ఒకవైపు ఆరోపణలు వస్తున్నా రాజ్ తరుణ్, మాల్వి ఇద్దరూ మీడియా ముందుకు వచ్చి తిరగబడరా సామీ చిత్రాన్ని ప్రమోట్ చేశారు.