దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పాక్షికంగా కరోనా ఆంక్షలు అమలులోకి వచ్చాయి. దీంతో థియేటర్స్ మూసివేయడం, యాభై శాతం సీటింగ్ కెపాసిటీతో నడపడం చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన రాధే శ్యామ్ వసూళ్లపై ఈ పరిస్థితులు ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా రాధే శ్యామ్ టీమ్ విడుదల వాయిదా వేశారు.