రెండ్రోజుల కింద పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో గల శిల్పాకలా వేదికలో గ్రాండ్ గా నిర్వహించారు. ఈవెంట్ కు మెగా స్టార్ చిరంజీవిగా కూడా హాజరై సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. గోపీచంద్, మారుతీ, చిత్ర మేకర్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడిన విషయం తెలిసిందే.