బాలకృష్ణ తనయుడు చిత్ర పరిశ్రమలోకి త్వరలో ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అయితే బాలయ్య సరైన కథ, సరైన దర్శకుడి కోసం ఇంత కాలం వెయిట్ చేశారు. ప్రశాంత్ వర్మ అద్భుతమైన మైన కథ తో రావడంతో బాలయ్య ఈ చిత్రాన్ని ఫిక్స్ చేశారు.