లవ్, కామెడీ, యాక్షన్ వంటి అంశాలతో ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకుల్ని అలరించింది. దేవిశ్రీ చేసిన మ్యాజిక్ మ్యూజిక్ ఈసినిమాకు హైలెట్ అని చెప్పాలి. ప్రభాస్, త్రిషతో పాటు గోపీచంద్, ప్రకాశ్ రాజ్ లాంటి నటులు ఈసినిమాకు ప్లస్ అయ్యారు. ఇక మే 23న మళ్లీ ఈ చిత్రాన్ని వెండితెరపై చూడడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.