ఇదిలా ఉండగా ప్రస్తుతం ప్రభాస్ తన పెదనాన్నకి జరపాల్సిన కార్యక్రమాలపై ద్రుష్టి పెట్టాడట. దీని కోసం ప్రభాస్ 12 ఏళ్ల తర్వాత తొలిసారి మొగల్తూరులో అడుగుపెట్టబోతున్నాడు. ఈ నెల 28న ప్రభాస్ మొగల్తూరు రానున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల పాటు ప్రభాస్ అక్కడే ఉంది కృష్ణం రాజు సంస్కరణ సభ, సమారాధన జరిపించనున్నట్లు తెలుస్తోంది.