ప్రస్తుతం మారుతి గోపీచంద్ హీరోగా పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు.ఈ మూవీ రిలీజ్ కు ముస్తాబవుతోంది. జులై 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా విడుదల కాగానే, ఆ తరువాత ప్రభాస్ ప్రాజెక్టుపై మారుతి పూర్తి దృష్టి పెట్టనున్నట్టు తెలుస్తోంది.