కానీ రాజమౌళి ఇంటర్వ్యూలో ప్రభాస్, ప్రశాంత్ నీల్ చెప్పిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. సలార్ చిత్రం ఎలివేషన్స్ కంటే డ్రామా ప్రధానంగా ఉంటుంది అని ప్రభాస్ తెలిపాడు. తనకి, పృథ్వీ రాజ్ కి మధ్య ఉండే డ్రామా ఆకట్టుకుంటుంది. అలాగే తల్లి పాత్రకి తనకి, శృతి హాసన్ కి మధ్య ఉండే ఎమోషనల్ సీన్స్ హైలైట్ అవుతాయని ప్రభాస్ పేర్కొన్నాడు.