ప్రభాస్ మెగా బడ్జెట్ సినిమా 'స్పిరిట్' రిలీజ్ డేట్ను మార్చి 5, 2027గా ఇప్పటికే ఫిక్స్ చేశారు. కానీ, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాను వాయిదా వేసి, 2027 ఈద్కు రిలీజ్ చేయొచ్చని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో తృప్తి డిమ్రి కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఒకవేళ 'స్పిరిట్' రిలీజ్ డేట్ మారి, సల్మాన్-వంశీ పైడిపల్లి సినిమాతో ఈద్కు రిలీజ్ అయితే, అది ఈ మధ్య కాలంలో అతిపెద్ద బాక్సాఫీస్ ఫైట్ అవుతుంది.