రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రసాద్ హైమాక్స్ లోనూ చిత్రాన్ని గ్రాండ్ రీరిలజ్ చేశారు. దీంతో పలు మల్టీప్లెక్స్ లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లు అభిమానులతో నిండిపోయాయి. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు అభిమానులు గ్లాల్లోకి పేపర్లు విసరడం, విజిల్స్, అరుపులతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి.