ఎన్నికల హంగామా ముగిసింది. అక్కడ కేంద్రంలో మోడీ మరోసారి ప్రధాని అయ్యారు. ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చింది. ఘన విజయం సాధించిన టిడిపి, జనసేన, బిజెపి కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.