కొంటె చూపులతో కవ్విస్తూ పూజా హెగ్డే క్లీవేజ్‌ షో.. సైలెంట్‌గా రెచ్చగొడుతూ బుట్టబొమ్మ కుర్రాళ్ల కొంప కొల్లేరు

First Published Jun 29, 2022, 10:21 PM IST

బుట్టబొమ్మ పూజా హెగ్డే సోషల్‌ మీడియాలో చేసే రచ్చ ఏ స్థాయిలో ఉంటుందో ఆమె అభిమానులకు, నెటిజన్లకి బాగా తెలుసు. సైలెంట్‌గా గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. 

స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్దే(Pooja Hegde) టాలీవుడ్‌లో అత్యంత కాస్ట్లీ హీరోయిన్‌. అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది. అదే సమయంలో స్టార్‌ హీరోలకు ఫస్ట్ ఆప్షన్‌గా నిలుస్తున్న పూజా హెగ్డే లేటెస్ట్ గా కొంటెగా కవ్విస్తూ మంటలు పుట్టిస్తుంది. 
 

తాజాగా పూజా హెగ్డే (Pooja Hegde Glamour Pics) గ్లామర్‌ ఫోటోలను పంచుకుంది. క్లీవేజ్‌ అందాలతో, కొంటే చూపులతో కనువిందు చేస్తుంది. కిల్లింగ్‌ లుక్స్ తో కుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తుంది. పింక్‌ కలర్‌ గౌన్‌లో హోయలు పోయింది. హాట్‌ పోజులతో నెటిజన్లని కట్టిపడేస్తుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పూజా పంచుకున్న నయా గ్లామర్‌ పిక్స్ వైరల్‌ అవుతున్నాయి. 

పూజా హెగ్డే ఇటీవల గ్యాప్‌ లేకుండా హాట్‌ ఫోటోలను షేర్‌ చేస్తుంది. అందాల ఆరబోతలో ఏమాత్రం వెనకాడకుండా షో చేస్తుంది. విజువల్‌ ట్రీట్‌తో నెటిజన్లకి, తన అభిమానులకు కనువిందు చేస్తుంది. నిత్యం తన వెంట తిప్పుకుంటుంది. సామాజిక మాధ్యమాల్లో తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 
 

ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా సాధనాలు హీరోయిన్లకి ఆదాయ వనరుగా మారిన నేపథ్యంలో ఫాలోయింగ్‌ కీలకంగా మారింది. ఎంత మంది ఎక్కువ ఫాలోవర్స్ ఉంటే, అంత ఆదాయం హీరోయిన్లు పొందుతుండటం విశేషం. ఎక్కువ మంది ఫాలోవర్స్ కలిగిన హీరోయిన్లు పెట్టే యాడ్‌ పోస్ట్ లకు గానూ అదే స్థాయిలో పారితోషికం అందుకుంటున్నారు. 
 

లక్షల నుంచి కోట్ల వరకు ఒక్కో పోస్ట్ కి తీసుకుంటుండటం విశేషం. అందుకే తరచూ గ్లామర్‌ పిక్స్ ని పంచుకుంటూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటున్నారు హీరోయిన్లు. పూజా కూడా ఆ కోవలోకే వస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందుకే ఈ బుట్టబొమ్మ కూడా హాట్‌ హాట్‌ ఫోటోలను పంచుకుంటూ కట్టిపడేస్తుంది. తనకు ఫాలోవర్స్ గా మార్చుకుంటుంది.

ప్రస్తుతం వరుసగా భారీ చిత్రాలతో బిజీగా ఉన్న పూజా హెగ్డే, ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో ఆమె నటించిన `మొహెంజోదారో` సినిమాపై షాకింగ్‌ కామెంట్లు చేశారు. తన కెరీర్‌లోనే చెత్త సినిమాగా వర్ణించి షాకిచ్చింది. ఈ చిత్రంలో ఆమె హృతిక్‌ రోషన్‌ సరసన నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా తనకు ఐరన్‌ లెగ్‌ ముద్ర వేసిందని చెప్పింది. 
 

తనకు తెలుగులు సినిమాలో మంచి గుర్తింపుని స్టార్‌ ఇమేజ్‌ని తీసుకొచ్చాయని, వరుసగా ఆరు విజయాలు ఇక్కడే దక్కాయని పేర్కొంది. అదే సమయంలో టాలీవుడ్‌ తనకు స్టార్‌ ఇమేజ్‌ని తీసుకొచ్చిందని చెప్పింది. అందుకే తనకు టాలీవుడ్‌ ఫస్ట్ ప్రయారిటీ అని పేర్కొంది పూజా. 
 

ప్రస్తుతం పూజా హెగ్డే.. మహేష్‌బాబుతో త్రివిక్రమ్‌ సినిమా చేస్తుంది. దీంతోపాటు విజయ్‌ దేవరకొండతో `జనగణమన` సినిమాలో నటిస్తుంది. ఇది శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అలాగే పవన్‌తో ఫస్ట్ టైమ్‌ `భవదీయుడు భగత్‌ సింగ్‌` చిత్రంలో నటించబోతుంది. అలాగే హిందీలో సల్మాన్‌ తో `కభీ ఈద్‌ కభీ దివాళీ` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. 
 

click me!