ఆ తర్వాత మాన్సీ రఘుపతి (Raghu pathi) మాటలకు చిరాకుపడి తన చెప్పు తోనే తాను కొట్టుకొని అక్కడినుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు రాగసుధ సుబ్బు వాళ్ళ ఇంట్లో ఉంటూ తనకు జరిగిన చేదు అనుభవాలను గురించి ఆలోచించుకుంటూ ఉంటుంది. ఈలోపు సుబ్బు, పద్మ లు వచ్చి డోర్ కొడతారు. దాంతో రాగసుధ (Raga sudha) వేరే ఎవరైనా వచ్చారేమో అని భయపడుతుంది.