తర్వాత జగతికి, ధరణి (Dharani) పసుపు బొట్టు పెడుతూ ఉండగా ఈ లోపు రిషి ఇలాంటివి పెద్దమ్మ పెడితే బావుంటుంది అని అంటాడు. ఇక ఫణింద్ర ఆ పసుపు బోట్టను దేవయానిని పెట్ట మంటాడు. ఇక దేవయాని ఇష్టం లేకుండా జగతికి పసుపు బొట్టు పెడుతుంది. ఆ తర్వాత పనింద్ర 'ఈ ఇల్లు నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అమ్మ ' అని జగతికి (Jagathi) చెబుతాడు.