పింక్ డ్రెస్ లో పాయల్ పరువాల విందు.. చిలిపి పోజులు, ఓర చూపుతో ఉక్కిరిబిక్కి చేస్తున్న బోల్డ్ బ్యూటీ!

First Published Nov 28, 2022, 1:57 PM IST

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) నెట్టింట సందడి చేస్తూనే ఉంది. అందాల ఆరబోతతో అభిమానులను ఖుషీ చేస్తోంది. తాజాగా ఓ ఈవెంట్ కు హాజరైన పంజాబీ పాపా కుర్ర హృదయాలను కొల్లగొట్టింది.
 

‘ఆర్ ఎక్స్ 100’తో  నార్త్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కేరీర్ మలుపు తిరిగింది. మోడల్ గా, సీరియల్ యాక్ట్రెస్ గా అలరించిన  ఈ ముద్దుగుమ్మ ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ డమ్ దక్కిచుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస ఆఫర్లను దక్కించుకుంటోంది.
 

తొలిచిత్రంతోనే బోల్డ్ పెర్ఫామెన్స్ తో పాయల్ కుర్ర హృదయాలను కొల్లగొట్టిన విషయం తెలిసింది. ఈ సినిమా తర్వాత నపాయల్ కేరీర్ టర్న్ అయ్యింది. ఆ క్రేజ్ రవితేజ, వెంకటేశ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పిచింది. 

కానీ, పాయల్ కు ‘ఆర్ ఎక్స్ 100’తో వచ్చిన సక్సెస్ మరే చిత్రం రాలేదనే చెప్పాలి. దీంతో కొద్దికొద్దిగా ఈ బ్యూటీ క్రేజ్ తగ్గుతూ వస్తోంది. తన పాపులారిటీని కాపాడుకునేందుకు పాయల్ మాత్రం సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తూనే ఉంది. 

క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ ఇంటర్నెట్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. మరోవైపు దర్శకనిర్మాత కంట్లోనూ పడేందుకు ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే పలు ఈవెంట్లకూ హాజరవుతూ రచ్చ చేస్తోంది. తాజాగా పాయల్ యోషితా హౌజింగ్ అండ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సెంకడ్ యానివర్సీ ఈవెంట్ కు హాజరైంది.
 

ఈవెంట్ లో పింక్ లో దర్శనమిచ్చింది. పాయల్ మెరిసిపోయే అందానికి తను ధరించిన అవుట్ ఫిట్ తోడే మరింతగా ఆకట్టుకుంటోంది. ఈవెంట్ లో అందరి చూపులు తనపైనే పడేలా చేసింది. ఓరకంటి చూపులు, చిలిపి పోజులతో కుర్రాళ్లను కట్టిపడేసింది.. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

పాయల్ చేతిలో ప్రస్తుతం పెద్ద ప్రాజెక్ట్స్ ఏమీ లేవనే చెప్పాలి. తెలుగులో రీసెంట్ గా మంచు విష్ణు సరసన ‘జిన్నా’లో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో ‘కిరాతక’, తమిళంలో ‘ఏంజెల్’ చిత్రాల్లో నటిస్తోంది. ఇక సమయం ఉన్నప్పుడల్లా ఇలా ఈవెంట్లకు, టూర్లకు వెళుతూ సందడి చేస్తోంది.
 

click me!