నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి.. మైసూర్ లోని ఓ హోటల్ లో వీరిద్దరిని ఎక్స్ పోజ్ చేసింది. దీనితో ఈ ఇష్యూ కొత్త టర్న్ తీసుకుంది. నరేష్, రమ్య ఒకరిపై ఒకరు తీవ్య్రా ఆరోపణలు చేసుకుంటున్నారు. నరేష్ వుమెనైజర్ అంటూ రమ్య మీడియా ముందు తీవ్రంగా ఆరోపించింది. అలాగే నరేష్ మాట్లాడుతూ.. రమ్య చీటర్ అని.. ఆమె చేసిన అప్పులు, మోసాల వల్ల తాను ఇబ్బంది పడ్డానని ఆరోపించారు.