వాళ్లు ఎవరో కాదు, బ్రహ్మానందం, అలీ, వేణు మాధవ్. వారితో సీన్లు ఉన్నాయంటే ఆ రోజు షూటింగ్ రచ్చ రచ్చగా ఉంటుందట. తారక్ని వీరు బాగా డిస్టర్బ్ చేస్తారని, కొంటె జోకులు, కితకితలు ఇలా నానా రకాలుగా ఆయన్ని నవ్విస్తూ ఉంటారట. వారిని చూడగానే ఎన్టీఆర్ కి కూడా నవ్వాగదు అట. నవ్వుతూనే ఉంటాడట.
దీని కారణంగా సీన్లు త్వరగా ఓకే కావట. స్వయంగా ఎన్టీఆర్ ఈ విషయాన్ని చెప్పారు. వేణు మాధవ్తో జరిగిన ఓ చిట్ చాట్లో వెల్లడించారు. బ్రహ్మానందం, వేణు మాధవ్, అలీ ఉంటే నేను నవ్వాపుకోలేను, అది షూటింగ్కి ఇబ్బంది అవుతుంది. దర్శక, నిర్మాతలు తలలు పట్టుకుంటారు అని తెలిపారు. గతంలో పాత ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.