జనతా గ్యారేజ్ లో కూడా సమంత, నిత్యా మీనన్ ఇద్దరూ హీరోయిన్లు. ఇందులో మాత్రం కొరటాల శివ నిత్యా పాత్రకి కాస్త ఇంపార్టెన్స్ ఇచ్చారు. సమంత పాత్ర మధ్యలోనే ఎండ్ అవుతుంది. నిత్యా మీనన్ మాత్రం మెయిన్ హీరోయిన్ అన్నట్లుగా చివరి వరకు ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే బన్నీని తగ్గించేలా నిత్యా మీనన్ పరోక్షంగా అవమానించినట్లు అప్పట్లో చర్చ జరిగింది. త్రివిక్రమ్ చేసిన పొరపాటు వల్ల నిత్యా మీనన్ బన్నీని అవమానించింది అని అంతా చెప్పుకున్నారు.