ఇక తమ జీవితంలోకి వచ్చినందుకు, చాలా సంతోషపరిచినందుకు ధన్యవాదాలు అంటూ ఉయిర్, ఉలగ్ ను మరోసారి విష్ చేసింది. జీవితంలో అన్ని సానుకూలతలు ఉండాలని, అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంది. గడిచిన ఏడాది సమయం ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొంది. చివరిగా ‘జవాన్’తో అలరించింది నయనతార. ఈ చిత్రంతో రూ.1000 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది.