తాజాగా నయనతార, విగ్నేష్ శివన్ తమ కవల పిల్లలతో కలసి ఓనం సంబరాల్లో పాల్గొన్నారు. పిల్లలు పుట్టాక నయన్, విగ్నేష్ తొలిసారి సెలెబ్రేట్ చేసుకున్న ఓనం ఇది. దీనితో ఈ దృశ్యాలని విగ్నేష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఉయిర్, ఉలగన్ లతో ఇది తొలి ఓనం. అందరికి ఓనం శుభాకాంక్షలు అంటూ విగ్నేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.