నరేష్ ఇంటిగుట్టు మీడియాకి ఎక్కడంతో మహేష్ అభిమానులకి కాస్త ఎబ్బెట్టుగా మారింది. నరేష్, పవిత్ర హోటల్ రూమ్ లో ఉండడం.. అక్కడకి వెళ్లి రమ్య రఘుపతి రచ్చ చేయడం వీరి మధ్య జరుగుతున్న వ్యవహారంతో సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. కానీ అవేమి పట్టవు అన్నట్లుగా నరేష్, పవిత్ర పబ్లిక్ గా తమ రిలేషన్ ని కొనసాగిస్తున్నారు.