అయితే ఈ పార్టీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు బ్రాహ్మణి. అయితే ఈ పార్టీలో బ్రాహ్మీణీతో పాటు మహేశ్ బాబు సిస్టర్స్, అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి కూడా కనిపించారు. అంతే కాదు ఈ పార్టీకి పలువురు ఫ్యాషన్ డిజైనర్లు, నమ్రతకు సబంధించిన అతి కొద్దిమంది స్నేహితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారావారి కోడలు ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.