హీరోగా వెంకటేష్.. డైరెక్టర్ ఎవరంటే.?
వెంకటేష్ హీరోగా కె మురళీ మోహన్రావు దర్శకత్వం వహించిన త్రిమూర్తులు అనే సినిమా 1987వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో వెంకటేష్తో పాటు రాజేంద్రప్రసాద్, అర్జున్ లాంటివారు కూడా కీ రోల్స్ చేశారు. ఈ సినిమాలో చిరంజీవి నాగార్జున, బాలకృష్ణ, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్బాబు, చంద్రమోహన్, మురళీ మోహన్, పరుచూరి బ్రదర్స్, గొల్లపూడి, పద్మనాభం, విజయశాంతి, రాధ, భాను ప్రియ, రాధికతోపాటు శారద, జయమాలిని, అనురాధ, వై విజయ లాంటి నటీనటులు గెస్ట్లుగా కనిపించారు.