ఈ అలవాటు ఎవరికీ లేదని, నానిలో మాత్రమే ఉందన్నారు. తన కొడుకులు నాగచైతన్య, అఖిల్ గురించి చెబుతూ, ఈ అలవాటు మాత్రం వాళ్లకి లేదని, సెట్ లోనూ ఫోన్కి దూరంగానే ఉంటారని, ఇంట్లోనూ లిమిట్గానే వాడతారని తెలిపారు నాగ్. నానికి చెప్పే స్టేజ్ దాటిపోయిందని, రిపేర్ చేయాల్సిందే అంటూ సెటైర్లు పేల్చారు. `దేవదాసు` సినిమా ప్రమోషన్స్ సమయంలో నాగ్ ఈ కామెంట్స్ చేశారు. ఈ సినిమా 2028లో విడుదలైంది.