పెళ్లి పనులని చైతు, శోభిత ఇద్దరూ చూసుకుంటున్నారు. నాగ చైతన్య ఇష్టప్రకారమే పెళ్లి సింపుల్ గా ఉండాలని నిర్ణయించాం. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ ప్రముఖులతో కలిపి 300 మంది గెస్టులని ఆహ్వానిస్తున్నట్లు నాగార్జున తెలిపారు. వెళ్లి వేదికని అందంగా డిజైన్ చేస్తున్నారు అని నాగార్జున తెలిపారు.