అమల-నాగార్జున దంపతులకు అఖిల్ పుట్టాడు. అఖిల్ హీరోగా రాణిస్తున్న సంగతి సంగతి తెలిసిందే. అఖిల్ పసిప్రాయంలోనే సిసింద్రీ టైటిల్ తో ఒక చిత్రం చేశారు. ఆ మూవీ భారీ విజయం సాధించింది. 2015లో అఖిల్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అఖిల్ కి ఇంకా బ్రేక్ రాలేదు. ఆయన ఓ భారీ విజయం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అఖిల్ కెరీర్ కోసం నాగార్జున, అమల గట్టి ప్రణాళికలే వేస్తున్నారు.