మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పి చాలా కాలమే అవుతుంది. రోజా, నాగబాబు ఇద్దరూ జబర్దస్త్ నుంచి తప్పుకున్న తర్వాత ఆ షోకి పర్మనెంట్ జడ్జీలు అంటూ ఎవరూ లేరు. తాత్కాలికంగా మనో, ఖుష్బూ లాంటి వారిని జడ్జీలుగా పెట్టి మేనేజ్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో జబర్దస్త్ షో పాపులారిటీ కూడా తగ్గుతూ వచ్చింది.