సరే గుడ్ అని చెప్పి అక్కడ నుంచి భవాని వెళ్ళిపోతుంది. ఇంతలో కృష్ణ, మురారి మెట్లు దిగి వస్తున్నప్పుడు కృష్ణ కాలుజారి పడిపోతే మురారి కృష్ణను గట్టిగా పట్టుకుంటాడు ఈ దృశ్యం చూస్తుంది ముకుంద. తరువాయి భాగంలో మురారి, కృష్ణని గౌతమ్ ని కూర్చోబెట్టి కృష్ణుడు అభిమన్యుడికి శశిరేఖతోనే కదా పెళ్లి చేస్తాడు అంటాడు. ఆ మాటలకి నవ్వుకుంటారు గౌతమ్, కృష్ణ.