ప్రస్తుతం బాలీవుడ్ లో హీరోయిన్ గా సెటిల్ అయిన మౌని రాయ్ కరణ్ జోహార్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం బ్రహ్మాస్త్ర మూవీలో కీలక రోల్ చేస్తున్నారు. అమితాబ్, రన్బీర్ కపూర్, నాగార్జున, అలియా భట్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు చేస్తున్నారు.
ప్రస్తుతం బాలీవుడ్ లో హీరోయిన్ గా సెటిల్ అయిన మౌని రాయ్ కరణ్ జోహార్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం బ్రహ్మాస్త్ర మూవీలో కీలక రోల్ చేస్తున్నారు. అమితాబ్, రన్బీర్ కపూర్, నాగార్జున, అలియా భట్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు చేస్తున్నారు.