80 చివరిలో, 90 ప్రారంభంలో ఐకానిక్ పౌరాణిక TV షో ‘రామాయణ్’ను రూపొందించడంలో పేరుగాంచిన రామానంద్ సాగర్ బాలీవుడ్ లో తనదైన ముద్ర వేసుకున్నారు. దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నో చిత్రాలను నిర్మించారు. ఆయన సేవలకుగాను పద్మశ్రీ అవార్డు కూడా పొందారు. 2005లో మరణించారు.