వీరిలో ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తాతోపాటు అమెరికా, నైజీరియా, మాల్టా, ఇండోనేషియా, ఈస్తోనియా, బ్రెజిల్, నెదర్లాండ్, చెక్ రిపబ్లిక్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, శ్రీలంక, కామెరూన్, పోలాండ్, ఫిలిప్పిన్స్, ఇటలి, త్రినిడాడ్ అండ్ టోబాగో, జర్మనీ, కేమాన్ ఐలాండ్, వేల్స్, జమైకా, ఐర్లాండ్, ఈథోఫియా, కెన్యా దేశాలకు చెందిన సుందరీమణులు ఈ టాలెంట్ ఫైనల్కి ఎంపికయ్యారు. వీరిని మరో రెండు దశల్లో ఫిల్టర్ జరుగుతుంది. గ్రాండ్ ఫైనల్కి పది మందిని ఎంపిక చేస్తారని తెలుస్తుంది.