చిరంజీవి బర్త్ డే సెలెబ్రేషన్స్ లో పవన్, అల్లు అరవింద్, సాయిధరమ్ తేజ్!
First Published Aug 21, 2019, 11:15 PM ISTమెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సెలెబ్రేషన్స్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ కార్యక్రమం శిల్పకళా వేదికలో జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కూడా పాల్గొన్నారు.