ఈసినిమాను మలయాళంలో మమ్ముట్టి చేశారు. అక్కడ కూడా మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే నిర్మాత, ఎడిటర్ మోహన్ తనయుడు మోహన్రాజా హిట్లర్కు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసిశారు. మలయాళ వెర్షన్ విడుదలకు ఒకవారం ముందు తెలుగు రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఈసినిమా మలయాళ వర్షన్ చూసిన తరువాత పక్కాగా తెలుగులోచేయాలి అనుకున్నారట. అయితే హీరోగా మోహన్ బాబును తీసుకోవాలి అనిఫిక్స్అయ్యారట.