ఎప్పుడు చిరంజీవి ఇంట్లో సంక్రాంతి సెలబ్రేషన్ జరుగుతుంది. కానీ ఈ సారి మాత్రం బెంగుళూరులో పండగ చేసుకున్నారు. అందులో చిరంజీవి దంపతులు, నాగబాబు, రామ్చరణ్, అల్లు అరవింద్, బన్నీ, ఉపాసన, అల్లు స్నేహారెడ్డి, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, శిరీష్, అకీరా, ఆద్య, నిహారిక, లావణ్య త్రిపాఠి, శ్రీజ, సుస్మిత వంటి వారు పాల్గొని సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నారు.