డీప్ లిప్ లాక్ లో మైమరచిపోయిన సిద్దార్ధ్ మల్హోత్రా - కియారా అద్వాని, వైరల్ అవుతున్న ఫోటో..

First Published Jan 16, 2024, 9:19 PM IST

సిద్దార్థ్‌ మల్హోత్రా- కియారా అద్వానీ బాలీవుడ్ లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ కపుల్.. ప్రేమ పెళ్ళి.. హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ..వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇక తాజాగా ఈజంట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే..? 
 

సిద్దార్థ్‌ మల్హోత్రా- కియారా అద్వానీ బాలీవుడ్ లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ కపుల్.. ప్రేమ పెళ్ళి.. హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ..వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇక తాజాగా ఈజంట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే..? 
 

బాలీవుడ్‌లో సూపర్ క్రేజ్‌ ఉన్న జంటలో.. ముందుగా  సిద్దార్థ్‌ మల్హోత్రా- కియారా అద్వానీ గురించి చెప్పుకుంటారు.. చాలా కాలం  నుంచి ప్రేమించి పెళ్ళాడి.. అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. కలిసి తిరుగుతూ.. ఫారెన్ ట్రిప్పులు వేస్తూ.. డేటింగ్ చేసి.. ప్రేమ పెళ్ళి గురించి ఎప్పుడూ నోరు జారలేదు ఈ జంట. ఇక పెళ్ళి చేసుకుంటాం అనుకున్నప్పుడు మాత్రమే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. 
 

Latest Videos


ఇక పెళ్ళి తరువాత తమ పనులు తాముచూసుకుంటూ.. వరుసగాసినిమాలు చేస్తున్నారు జంట. అంతే కాదు సోషల్ మీడియాలో కూడా  ఎప్పుడూ ఏదో ఒక రకంగా లైమ్ లైట్ లో ఉంటున్నారు జంట. ఏదో రకంగా వార్తల్లో నిలుస్తున్నారు.  ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్‌తో ఔరా అనిపించే ఈజంట మరోసారి  తాజాగా హాట్ టాపిక్‌గా మారిపోయారు. 
 

హాట్ టాపిక్ అంటే నిజంగా హాట్ టాపిక్ గానే మారారు జంట. అంతగా హాట్‌ టాపిక్‌గా మారడానికి కారమేంటంటే.. ఇద్దరు సోషల్ మీడియాలో రొమాంటిక్ ఫోజులిచ్చారు.  సిద్దార్థ్‌ మల్హోత్రా, కియారా అద్వానీ డీప్ లిప్‌ కిస్‌ పెట్టుకుని..మైమరిపోయారు. ఈఫోటో ప్రస్తుతం  నెట్టింట వైరల్ అవడమే కాదు రకరకాల కామెంట్టకు కారణం కూడా అవుతుంది.  

సిద్దార్థ్‌ మల్హోత్రా పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈ ఫోటో కనిపించడమే కాదు వైరల్అవుతుంది కూడా. కియారాకు ఈ సందర్భంగా కియారా అద్వానీ భర్తకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. లిప్‌ కిస్‌ పెట్టింది. ఈ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. ఇద్దరి మధ్య అనుబంధాన్ని చూసిన నెటిజన్లు, మూవీ లవర్స్‌ వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 
 

ఇక వరుస సినిమాలు చేస్తోంది కియారా.. ప్రస్తుతం సౌత్ మీద కాన్సంట్రేషన్ పెట్టింది. . కియారా అద్వానీ ప్రస్తుతం రామ్ చరణ్ జంటగా..  శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ  గేమ్‌ ఛేంజర్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు సిద్దార్ధ్ మల్హోత్రా మాత్రం రోహిత్‌ శెట్టి డైరెక్షన్‌లో వస్తోన్న యాక్షన్‌ ప్యాక్‌డ్‌ వెబ్‌సిరీస్‌ Indian Police Force లో నటిస్తున్నాడు ఈ ప్రాజెక్ట్‌ జనవరి 19న గ్రాండ్‌గా ప్రీమియర్ కానుంది. 

click me!