'మా' ఎన్నికలు రసవత్తరంగా మారాయి. నామినేషన్స్ ప్రక్రియ జోరందుకుంది. నిన్న బండ్ల గణేష్ నామినేషన్ వేయగా.. నేను మంచు విష్ణు ప్యానల్ మొత్తం నామినేషన్స్ వేశారు. విష్ణు భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయడం విశేషం. ఈసారి మా ఎన్నికల్లో విష్ణు, ప్రకాష్ రాజ్ లని ప్రధాన పోటీ దారులుగా భావిస్తున్న సంగతి తెలిసిందే.