Janaki Kalaganaledu: జానకిని బాధ పెట్టిన మల్లిక.. సంతోషంలో జ్ఞానాంబ కుటుంబం.?

First Published Jan 13, 2023, 12:14 PM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జనవరి 13వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ లో జానకి నీ కడుపే అబద్ధం మళ్ళీ ఓవరాక్షన్ ఒకటి అనడంతో నా కడుపు అబద్ధమని నీకు నాకు తెలుసు అత్తయ్యకి తెలియదు కదా నువ్వు చెప్తావా లేదు కదా అని అంటుంది మల్లిక. అందరం కష్టాలున్నాయి కదా ఈ సమయంలో సహాయం చేయాల్సింది పోయి ఎందుకు నాటకాలు అనగా నువ్వేంటి నాకు నీతులు చెప్పేది అనడంతో ఇంటి పెద్ద కోడలుగా అది నా బాధ్యత అంటుంది జానకి. అసలు ఏంటమ్మా నీ బాధ అనగా ఇంటి పరిస్థితిలు బాలేనప్పుడు ఇంటిని చక్కపెట్టే బాధ్యత కోడలుగా నాది నీకు కూడా ఆ బాధ్యత ఉంది అనడంతో నాకు వద్దులేమ్మా అని అంటుంది మల్లిక. నువ్వంటే ఓర్పుకి సహనానికి బ్రాండ్ అంబాసిడర్ అనగా ఆడది అంటే ఓర్పుకి సహనం అంటుంది జానకి.
 

అప్పుడు జానకి ఎంత చెప్పినా కూడా మల్లిక అలాగే కావాలని వెటకారంగా మాట్లాడిస్తూ ఉంటుంది. నేను చెప్పిన అబద్ధానికి కేవలం అప్పుడప్పుడు మాత్రమే బాధపడేవారు కానీ మీరు చేసిన పనికి కుటుంబం మొత్తం వీధిన పడింది అని అంటుంది మల్లిక. అన్ని పోగొట్టుకొని చాలీచాలని అద్దె కొంపలో ఉండాల్సి వచ్చింది అని అంటుంది మల్లిక. అందరి కష్టాలకు కారణమైన నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలు కావచ్చు కానీ నా దృష్టిలో మాత్రం నువ్వు ఎప్పుడు పనిమనిషివే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మల్లిక. అప్పుడు జానకి బాధగా బయటకు రావడంతో చికిత ఏమైందమ్మా ఎందుకు అలా ఉన్నారు అని అంటుంది.
 

ఏం లేదు నువ్వు పని చేసుకో అని అనగా అప్పుడు జ్ఞానాంబ దేవుడికి పూజ చేస్తూ ఉండగా గోవిందరాజులు వాచ్ వైపు అలాగే చూస్తూ ఉంటాడు.  అప్పుడు జానకి బయటకు చూడడంతో రామచంద్ర ఒక చోట నిలబడి బాధగా ఆలోచిస్తూ ఉంటాడు. బాధపడితే కుటుంబం మొత్తం బాధపడుతుంది కాబట్టి మనసులోనే బాధను దాచుకోవాలి అని సంతోషంగా అందరికీ కాఫీ తీసుకొని వెళుతుంది జానకి. అప్పుడు కాఫీ తీసుకొని వెళ్తే జ్ఞానాంబ  తీసుకోదని చికితతో ఇచ్చి పంపిస్తుంది. ఆ తర్వాత జానకి వంట చేస్తూ ఉంటుంది. అప్పుడు జ్ఞానాంబ గోవిందరాజులకు సేవ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత వంట పూర్తి అవ్వడంతో అందరినీ భోజనానికి పిలుచుకొని రా అని అనగా చికిత భోజనానికి పిలుచుకొని రావడానికి వెళుతుంది.
 

అందరూ భోజనానికి రాగా రామచంద్ర అమ్మ వాళ్లు రాలేదు అనడంతో జెస్సి వెళ్లి అత్తయ్య వాళ్ళని పిలుచుకొని రాపో అనగా జెస్సి వెళుతుంది. మరొకవైపు గోవిందరాజులు జ్ఞానాంబ ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు జెస్సి ఎక్కడికి వచ్చి అత్తయ్య గారు భోజనానికి రండి అనగా మీరు తినండి అనగా మీరు తినకుండా మేము ఎలా తింటాము అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు రండి అత్తయ్య గారు అనడంతో జ్ఞానాంబ వాళ్లు  భోజనం చేయడానికి వెళ్తారు. అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. జ్ఞానాంబ గోవిందరాజులు గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది. అప్పుడు అందరూ భోజనం చేస్తూ ఉండగా గోవిందరాజులు ఏంటిది ఎవరు ఏం మాట్లాడకుండా మౌనంగా తింటూ ఉన్నారు.
 

నవ్వుతూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తినొచ్చు కదా అనగా అవును మామయ్య నేను కూడా అదే అనుకున్నాను అని జానకి టీవీ పెట్టడానికి వెళుతుండగా చికిత మల్లిక మీద జోక్ వేయడంతో అందరూ నవ్వుకుంటూ ఉంటారు. జ్ఞానాంబ మాత్రం నవ్వదు. ఆ తర్వాత రాత్రి అవడంతో అందరూ పడుకోగా జానకి ఇంకా పని చేస్తూ ఉంటుంది. అది చూసిన గోవిందరాజులు జ్ఞానాంబ ఇద్దరు బాధపడుతూ ఉంటారు. రామచంద్ర కూడా జానకి వైపు చూస్తుండగా రండి వచ్చి పడుకోండి అని అంటుంది. రామచంద్ర జానకి దగ్గరికి వెళ్లి నా మీద మీకు కోపంగా లేదా జానకి గారు అనడంతో అదేం లేదు రామ గారు అని అంటుంది. మీరు మంచి చేయాలని చూశారు కానీ మీరు మోసపోయారు అంతే కదా అంటుంది జానకి.
 

 అప్పుడు జానకి రామచంద్ర ఇద్దరూ జరిగిన పరిస్థితుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు జానకి జోకులు వేసి రామచంద్రను నవ్విస్తుంది.. ఆ తర్వాత జానకి జెస్సి కోసం పాలు తీసుకుని వెళ్తుండగా చూసావా జ్ఞానం జానకి జెస్సీని కన్నతల్లిలా చూసుకుంటోంది అని అంటాడు. మరిచిపోతే నువ్వు కూడా మరిచిపోతావా ఎలాంటి పరిస్థితుల్లో అయినా నువ్వు బాబు గురించి దిగులు పడకు ఎక్కువగా ఆలోచించకు అని పాలు ఇచ్చి వెళ్ళిపోతుంది జానకి. అప్పుడు జెస్సి అక్క నా గురించి ఎంత జాగ్రత్తగా తీసుకుంటుందో చూసావా అఖిల్ అనడంతో నువ్వు ఇలా అనుకోవాలని వదిన ఓవరాక్షన్ చేసింది నువ్వు ఎక్కువ ఊహించుకోకుండా పాలు తాగి పడుకో అని అంటాడు అఖిల్. ఆ తర్వాత గోవిందరాజులు పడుకుని ఉండగా జ్ఞానాంబ కూర్చుని ఉంటుంది. పడుకోలేదా అని అడగగా మీరు పడుకోండి అని అంటుంది. ఒక వైపు రామచంద్ర కూడా ఆలోచిస్తూ ఉంటాడు.
 

అప్పుడు జానకి ఏంటి రామ గారు నాకు సర్ది చెప్పి మీరు ఇలా ఉంటే ఎలా అని అంటుంది. మరోవైపు జ్ఞానాంబ ఊహించనిది జరిగినప్పుడు ఆలోచనలు వద్దన్నా వస్తూనే ఉంటాయి అని అంటుంది. అప్పుడు గోవిందరాజులు ఎక్కువగా ఆలోచించొద్దు జ్ఞానం అని సర్ది చెబుతూ ఉంటాడు. మరోవైపు రామచంద్ర కూడా బాధపడుతూ ఉండగా జానకి ఓదారుస్తూ ఉంటుంది. అప్పుడు రామచంద్ర జానకి ఒడిలో తల పెట్టుకొని పడుకుంటాడు. ఆ తర్వాత జ్ఞానాంబ కూడా పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయం జ్ఞానాంబ తులసి చెట్టుకు పూజ చేస్తూ ఉంటుంది. మరొకవైపు జానకి దోశలు పోస్తూ ఉంటుంది. ఇంతలో రామచంద్ర అక్కడికి వచ్చి తొందరగా దోసెలు వేయండి షాప్ కి వెళ్ళాలి అనగా ఏ షాప్ కి అనడంతో మన షాప్ కి అని అంటాడు. అప్పుడు రామచంద్ర జానకి ఇద్దరు ఒకరి వైపుకు చూసుకుంటూ.

click me!