శిరీష్, వసు (Sireesh, Vasu) రిషి వాళ్ళ ఇంటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక శిరీష్ రిషితో మాట్లాడటానికి రాగా రిషిని కిందకు పిలవమని మహేంద్ర వర్మ (Mahindra) వసుకు చెప్పి వసును ధరణి తో రిషి దగ్గరకి పంపిస్తాడు. ఇక ధరణి మధ్యలో తనకు వంటగదిలో పని ఉందని చెప్పి వసును పంపిస్తుంది.