దర్శకుడు త్రివిక్రమ్ వరసగా తన మూడో చిత్రానికి హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకుంటున్నాడు. అరవింద సమేత వీర రాఘవ చిత్రంతో మొదలైన పూజా-త్రివిక్రమ్ ప్రయాణం అల వైకుంఠపురంలో, ఎస్ ఎస్ ఎం బి 28 చిత్రాల వరకూ కొనసాగుతుంది. పూజా పై త్రివిక్రమ్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.