క్రిస్మస్ వేడుకల్లో మహేష్ ఫ్యామిలీ.. ముద్దుల తనయ సితార క్యూట్ ఫోటోస్ వైరల్
First Published Dec 26, 2020, 3:06 PM ISTక్రిస్మస్ వేడుకల్లో సినీ తారలు పాల్గొని సందడి చేశారు. క్రిస్మస్ చెట్టుని అలంకరించి విషెస్ తెలిపారు. మెగా ఫ్యామిలీ, ఎన్టీఆర్ ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయా ఫోటోలను పంచుకోగా, అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు మహేష్ బాబు ముద్దుల తనయ సితార క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని హల్చల్ చేయగా, ఆయా ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.