దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో SSMB 29( వర్కింగ్ టైటిల్) చిత్రం ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఇటీవల పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని లాంచ్ చేశారు. అయితే ఎలాంటి డీటెయిల్స్ రాజమౌళి బయటకి రానీయలేదు. ఈ చిత్రం కోసం ప్రియాంక చోప్రా అమెరికా నుంచి హైదరాబాద్ కి వచ్చారు. రాజమౌళి సినిమా కోసం ఆమె హైదరాబాద్ వచ్చి లుక్ టెస్ట్ లో పాల్గొన్నారు.