సినిమా తీస్తానని చెప్పి విశాలో లైకా నుంచి 21.29 కోట్లు అప్పుగా తీసుకున్నారని, ఆ డబ్బును విశాల్ ఇంత వరకూ ఇవ్వలేదంటూ... నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేసిన తరువాత విశాల్ 15 కోట్లు డిపాజిట్ చేయాలని కోర్ట్ ఆదేశించింది. అంతే కాదు ఈకేసు తేలే వరకూ.. విశాల్ నటించిన సినిమాలు రిలీజ్ అవ్వకూడదంటూ స్టే కూడా విధించింది.