2017లో శివాజీ రాజా అధ్యక్షుడిగా, నరేష్ సెక్రెటరీగా ఉన్నారు. ఆ సమయంలో కేవలం రూ. 30లక్షలకు మా బిల్డింగ్ అమ్మివేశారు. అసలు ధర కంటే అది చాలా తక్కువ రేటు. అంచనా వేసిన ధరకంటే రూ. 60 లక్షలు తక్కువకు ఎందుకు మా బిల్డింగ్ అమ్మారో... నరేష్, శివాజీ రాజాలను మోహన్ బాబు అడిగాలని, 14ఏళ్ళ క్రితం అధ్యక్షుడిగా ఉన్న నన్ను టార్గెట్ చేస్తే, పరిణామాలు దారుణంగా ఉంటాయని హెచ్చరించారు.