ఆ తర్వాత లావణ్య త్రిపాఠికి వరుసగా సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. వరుసగా తెలుగు, తమిళంలో సినిమాలు చేసింది. తెలుగు `దూసుకెళ్తా`, తమిళంలో `బ్రామ్మన్`, మళ్లీ తెలుగులో `భలే భలే మగాడివోయ్`, `సోగ్గాడే చిన్ని నాయన`, `లచ్చిందేవికి ఓ లెక్కుంది`, `శ్రీరస్తు శుభమస్తు`, `మిస్టర్`, `రాధ`, `యుద్ధం శరణం`, `ఉన్నది ఒక్కటే జిందగీ`, `ఇంటలిజెంట్`, `అంతరిక్షం`, `అర్జున్ సురవరం`, `ఏ1ఎక్స్ ప్రెస్`, `చావు కబురు చల్లగా`, `హ్యాపీ బర్త్ డే` చిత్రాలు చేసింది.