మరొకవైపు నందు లాస్య, డబ్బులు తీసుకొని కంపెనీలో పెట్టుబడి ఇవ్వడానికి వెళ్తారు. ఇక అప్పుడు సైన్ చేయడానికి ఈరోజు మంచిగా లేదు ఎల్లుండి వచ్చి సైన్ చేయమని అనడంతో నందు కూడా ఓకే అని అంటాడు. అతని దగ్గర డబ్బులు పెట్టి వెళ్లిపోతారు. ఆ తర్వాత రంజిత్ లాస్యకి ఫోన్ చేసి తులసికి తన కోడలు అంకిత షూరిటీ సంతకం పెట్టింది అని చెబుతాడు.