ఇప్పటి వరకు వినిపిస్తున్న పేర్లలో జ్యోతి రాయ్, తేజస్విని, రీతూ చౌదరీ, కావ్య, కల్పిక గణేష్, దీపికా, దేబ్ జానీ, అలేఖ్య చిట్టి పికిల్స్ అమ్మాయి రమ్యతోపాటు సుమంత్ అశ్విన్, రాజ్ తరుణ్, సాయి కిరణ్, ఛత్రపతి శేఖర్, శివ కుమార్,
ఇమ్మాన్యుయెల్, మై విలేజ్ షో అనిల్, సీనియర్ నటుడు ప్రదీప్, ఒకప్పటి హీరో రోహిత్ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎవరు ఎంపికవుతారు. ఎవరు హౌజ్లోకి వస్తారో చూడాలి.