కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ బాబు నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. గోదావరి అందాలు చూపిస్తూ, కుటుంబ బంధాలకు పెద్ద పీట వేస్తూ కృష్ణవంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కుటుంబానికి తగిలిన శాపం.. దాని చుట్టూ అల్లిన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.