ఈ వినాయకుడికి చేసిన బీమాలో బంగారం, వెండి ఆభరణాలతో పాటు ఆ మండపాన్ని ఏర్పాటు చేసిన వాలంటీర్లు, పూజారులు, వంట వారు, గార్డులు అందరికీ ప్రమాద బీమాను చేయించారు. ఏదైనా విపత్తు కలిగితే నష్టాన్ని భరించే విధంగా బీమాలు ఉన్నాయి. ఈ బీమాను ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ చేసింది.