'వినయ విధేయ రామ' సినిమాలో కియారా అడ్వాణీ ప్రధాన పాత్రలో నటించింది. 90 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడిన ఈ సినిమా కేవలం 63 కోట్లు మాత్రమే వసూలు చేసింది.
56
కళంక్
2019లో విడుదలైన 'కళంక్' సినిమా 150 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడి, 95.65 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీంతో ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.
66
గేమ్ ఛేంజర్
350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. నిర్మాత దిల్ రాజుకి భారీగా నష్టాలు మిగిల్చింది. వినయ విధేయ రామ తర్వాత రాంచరణ్ తో ఆమె నటించిన సెకండ్ మూవీ ఇది.